Tuesday, September 28, 2010

meere mantaru?

 ఎలాంటి విత్తనాలు నాటితే అలాంటి పంటే పండుతుంది. ఎలాంటి ఎరువులు వేస్తే  అలాంటి దిగుబడి వస్తుంది. నకిలీ పురుగుమందులు  చల్లితే పురుగులు చస్తాయా? ఇన్ని తెలిసిన మనం నకిలీలను ప్రోత్సహిస్తూ మంచి ఫలితాలను ఆశించడంలో అర్థం ఉందా? ముందు మనం నకిలీలను అరికట్టేందుకు నడుం బిగించాలి. ఆ తర్వాత  మంచి ఫలితాలను ఆశించిన తప్పు లేదు. మీరుమంటారు?

No comments:

Post a Comment