Tuesday, September 28, 2010
meere mantaru?
ఎలాంటి విత్తనాలు నాటితే అలాంటి పంటే పండుతుంది. ఎలాంటి ఎరువులు వేస్తే అలాంటి దిగుబడి వస్తుంది. నకిలీ పురుగుమందులు చల్లితే పురుగులు చస్తాయా? ఇన్ని తెలిసిన మనం నకిలీలను ప్రోత్సహిస్తూ మంచి ఫలితాలను ఆశించడంలో అర్థం ఉందా? ముందు మనం నకిలీలను అరికట్టేందుకు నడుం బిగించాలి. ఆ తర్వాత మంచి ఫలితాలను ఆశించిన తప్పు లేదు. మీరుమంటారు?
meeremantaru?
నా భావాలు అందరితో పంచుకోడానికి ఈ బ్లాగ్ ఒక దారి అయ్యింది. ఎంత వింత విషయం .ముక్కూ మొఖము తెలియని వారు అనేది పాతమాట .అందరి మనసులు తెలుసుకోవడం అనేది నేటి సూక్తి అని నేనంటాను.మరి మీరేమంటారు.
Subscribe to:
Posts (Atom)